ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

ABN, First Publish Date - 2022-02-16T23:28:52+05:30

ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.  కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని లేఖలో పేర్కొన్నారు. జైల్లో ఉన్న వివేకా హత్యకేసు నిందితులకు రక్షణ కల్పించాలన్నారు.  దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలన్నారు. జైల్లో ఉన్నవారి ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.  


Updated Date - 2022-02-16T23:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising