ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటుసారాపై దాడులకు బ్రేకు ఎందుకు? : వర్ల రామయ్య

ABN, First Publish Date - 2022-03-19T20:41:38+05:30

వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.‘‘రాష్త్రవ్యాప్తంగా నాటుసారా ఏరులై పారుతూ, ఎందరో వ్యసనపరుల ప్రాణాలు తీస్తుంటే, సీఎం జగన్మోహన్‌రెడ్డి నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలని సెలవిస్తారా..?.  జంగారెడ్దిగూడెoలోనే ఎందరో నాటుసారా విక్రయదారులు, కాపు దారులు అర్రెస్ట్ అయ్యారు ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా?. ఆ తర్వాత రాష్త్రవ్యాప్తంగా నాటుసారాపై  దాడులకు బ్రేకు ఎందుకు పడింది సార్?’’ అని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్‌రెడ్డి తీరుని వర్ల రామయ్య ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-19T20:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising