ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ మౌనం వీడాలి: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2022-03-01T21:32:37+05:30

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు జగన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని.. వేలెత్తి చూపిస్తున్నా.. సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు.. ఉన్నట్లు, రాజశేఖర్ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్‌రెడ్డి తన విలేకరుల సమావేశంలో.. ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2022-03-01T21:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising