ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: వంగలపూడి అనిత

ABN, First Publish Date - 2022-03-13T02:35:44+05:30

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత బాబాయ్‌ హత్యకు గురైతే, కుట్లు వేయించి, గుండెపోటుగా ప్రచారం చేశారని ఆరోపించారు. తీరా హత్య అని బయటకు రావడంతో ‘నారా వారి రక్త చరిత్ర’ అంటూ విషపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో వివాహేతర సంబంధమే హత్యకు కారణమంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు అధికార పార్టీ నేతలు తెరలేపారని అనిత ఆరోపించారు. ప్రతిపక్షనేతగానే కాకుండా సీఎంగా ఇచ్చిన మాటను తప్పిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు నిధులు మంజూరుకాలేదని వంగలపూడి అనిత దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-13T02:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising