ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vallabhaneni Vamsi, దుట్టా రామచంద్రరావుకు జగన్ పిలుపు

ABN, First Publish Date - 2022-05-19T21:27:17+05:30

సీఎం జగన్‌ దగ్గరకు గన్నవరం వైసీపీ పంచాయితీ చేరింది. సాయంత్రం 6 గంటలకు భేటీకి రావాలని వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ దగ్గరకు గన్నవరం వైసీపీ పంచాయితీ చేరింది. సాయంత్రం 6 గంటలకు భేటీకి రావాలని వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. కొన్నిరోజులుగా వంశీ, దుట్టా వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్యక్రమాన్ని పోటాపోటీగా ఇరు వర్గాలు నిర్వహిస్తున్నాయి. ప్రజావ్యతిరేకతకు మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాల ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దే పనిలో సీఎం జగన్‌ ఉన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలున్న ప్రతిచోట ఇదే ప‌రిస్థితి ఉంది. మంత్రివ‌ర్గ విస్తర‌ణ త‌ర్వాత పార్టీ వ‌ర్గాల్లో ఆగ్రహ‌జ్వాల‌లు చెలరేగుతున్నాయి. గ‌న్నవ‌రంలో ఇప్పటికే ప‌రిస్థితి చేజారిపోయింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీంతో దుట్టాను, వంశీని కూర్చోబెట్టి మాట్లాడాల‌ని  సీఎం నిర్ణయించుకున్నారు

Updated Date - 2022-05-19T21:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising