ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 నుంచి ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర: సోము

ABN, First Publish Date - 2022-04-05T09:33:25+05:30

ఉత్తరాంధ్రాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల 7వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ప్రధాన ప్రాజెక్టులను సందర్శించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. రాష్ట్రంలో అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే...వాటితో జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో అన్ని జగనన్న కాలనీల్లో  ‘మోదీ అన్న కాలనీలు’ అంటూ ఫ్లెక్సీలు పెడతామన్నారు. 

Updated Date - 2022-04-05T09:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising