ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదు: ఉన్నం వెంకటేశ్వరరావు

ABN, First Publish Date - 2022-04-17T01:18:32+05:30

రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదని రాజధాని అమరావతి పుస్తక రచయిత ఉన్నం వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదని  రాజధాని అమరావతి పుస్తక రచయిత ఉన్నం వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016లో రాజధాని మొదటి ప్రచురణను చంద్రబాబు విడుదల చేశారన్నారు.అమరావతి రాజధాని కోసం 852 రోజులుగా ఉద్యమిస్తున్నామని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాలను పుస్తకంలో రాసినట్లు తెలిపారు.అమరావతిలో ఒక సెంటు భూమి కూడా లేదన్నారు. ఒక సామాజికవర్గానికి మాత్రమే రాజధాని అన్నవారికి.. పుస్తకంలో పూర్తి విషయాలు వెల్లడించామని ఉన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2022-04-17T01:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising