ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుగంగ కాలువలో ఇద్దరు గల్లంతు

ABN, First Publish Date - 2022-01-27T02:39:05+05:30

తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. నాయుడుపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం దగ్గర తెలుగుగంగ కాలువలో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఈతకెళ్లిన ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతి చెందిన వారిని పుదూరుకి చెందిన శేషు, జగన్‌లుగా గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-27T02:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising