ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-04-04T15:54:57+05:30

గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల లోడుతో వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల లోడుతో వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరూ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అమృతలూరు మండలం గోవాడకు చెందిన నక్కా వసంతరావు, విజయ్‌లుగా గుర్తించారు. చెరుకుపల్లి నుంచి గోవాడ వస్తుండగా గత రాత్రి ప్రమాదం జరిగింది.

Updated Date - 2022-04-04T15:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising