ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayanagaram: వర్షాలకు గోడ కూలి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-07-09T13:58:49+05:30

జిల్లాలోని గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అర్ధరాత్రి గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అడ్డాల హరిషిత్ వర్మ, అడ్డాల లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన స్థానికులు... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-09T13:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising