ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కర్నూలులో రెండు చిరుతల సంచారం

ABN, First Publish Date - 2022-07-30T14:56:48+05:30

జిల్లాలోని తుగ్గలి మండలంలో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలంలో రెండు చిరుత పులుల(Cheetahs) సంచారం కలకలం రేపుతోంది. రామకొండకు చెందిన పల్లె సుంకన్న పొలంలో రెండు చిరుతలను చూసిన స్థానికులు ఫారెస్టు అధికారుల(Forest officers)కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పల్లె సుంకన్న పొలంలో చిరుతల పాదముద్రలు గుర్తించి రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. చిరుతల సంచారంతో రాంపల్లి, రామ్ కొండ, ఇంద్రంపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  ఒంటరిగా పొలాలకు వెల్లొద్దని గ్రామస్థులకు ఫారెస్టు అధికారులు అవగాహన కల్పించారు. 

Updated Date - 2022-07-30T14:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising