ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-01-22T21:46:02+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. టీడీపీ నేత బోండా ఉమా ఫిర్యాదు మేరకు మంత్రి కొడాలి నాని ఓఎస్‌డి శశిభూషణ్‌పై కేసు నమోదయింది. గుడివాడ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల కుమార్‌ రాజా, నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, తంగిరాల సౌమ్య, ఆచంట సునీతపై కేసులు చేసినట్లు పోలీసులు తెలపారు. గుడివాడలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నించారని కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి, బోండా ఉమా కారు అద్దాల ధ్వంసం వ్యవహారంలో శశిభూషణ్‌పై కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2022-01-22T21:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising