ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠాధిపతికి TTD ఈవో ఆహ్వానం

ABN, First Publish Date - 2022-05-16T00:31:55+05:30

భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. తిరుమల గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి ఆదివారం ఈవో వెళ్లి.. వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని వివరించారు.

Updated Date - 2022-05-16T00:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising