ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నేతల కౌంటర్

ABN, First Publish Date - 2022-04-29T21:43:17+05:30

ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నేతల కౌంటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నేతలు కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటుందని, కేటీఆర్ ఏపీ గురించి ఉన్న నిజమే మాట్లాడారని మంత్రి వేముల అన్నారు. ఏపీని అభివృద్ధి చేసుకుంటే మేమేమైనా అడ్డుపడుతామా? అంటూ వేముల ప్రశ్నించారు. బొత్స బిల్లు కట్టలేదు కావొచ్చు అందుకే కరెంట్‌ కట్‌చేసి ఉంటారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. వైసీపీ నేతల కుటుంబీకులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, విద్యుత్‌ విషయంపై వారిని అడిగితే చెబుతారని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-29T21:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising