ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన కుటుంబం గ్రామ బహిష్కరణ

ABN, First Publish Date - 2022-03-08T02:17:20+05:30

జిల్లాలో దారుణం జరిగింది. తమ మాటను వినడం లేదనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది. తమ మాటను వినడం లేదనే కారణంతో జీలుగుమిల్లి పంచాయితీ చంద్రమ్మ కాలనీకి చెందిన ఒక గిరిజన కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. తమ పొలాన్ని గిరిజనేతరుడికి కౌలుకి ఇవ్వడానికి నిరాకరించామన్న నెపంతో తమ కుటుంబాన్ని వెలి వేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఊరిలో తమతో ఎవరైనా మాట్లాడినా, పొలం పనులకు పిలిచినా  వారికి పది వేల రూపాయలు జరిమానా విధిస్తారని గ్రామ పెద్దలు ప్రకటించారని  బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. 


Updated Date - 2022-03-08T02:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising