ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలి: లోకేష్‌

ABN, First Publish Date - 2022-02-05T02:52:21+05:30

కల్తీ కల్లు ఘటనలో గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కల్తీ కల్లు ఘటనలో గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని ప్రభుత్వాన్ని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ డిమాండ్ చేశారు. మీ సొంత కంపెనీ ప్రాణాంత‌క మ‌ద్యం అత్యధిక ధ‌ర‌కి కొని తాగ‌లేక లోదొడ్డి గిరిజ‌నులు క‌ల్తీ క‌ల్లు తాగి చ‌నిపోయారని ఆయన ఆరోపించారు. కేసును ఎందుకు ప‌క్కదారి ప‌ట్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. లోదొడ్డికి టీడీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వెళ్తే అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ నేత‌ల్ని ఎలా పంపించారని ఆయన నిలదీశారు. స‌ర్కారు తప్పులేకపోతే కేసుని ఎందుకు ప‌క్కదారి ప‌ట్టిస్తున్నారన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 ల‌క్షల ప‌రిహారం ఇవ్వాలన్నారు. టీడీపీ నిజ‌నిర్ధార‌ణ బృందాన్ని వెంటనే విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-05T02:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising