పోలవరంలో విషాదం
ABN, First Publish Date - 2022-04-04T22:44:39+05:30
జిల్లాలోని పోలవరంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో
పశ్చిమ గోదావరి: జిల్లాలోని పోలవరంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా కొవ్వూరుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలవరం ప్రాజెక్ట్లో పని చేయడానికి ఆరుగురు యువకులు వచ్చారు. పని పూర్తి చేసుకుని సరదాగా నదిలోకి స్నానానికి యువకులు దిగారు. మహేష్, సుబ్రహ్మణ్యంలను బయలకు తీశారు. రాజేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-04-04T22:44:39+05:30 IST