ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-05-27T15:21:32+05:30

తిరుపతి రూరల్ మండలం తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్ధి మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్ధి మృతదేహం లభ్యమైంది. విద్యార్థి సుమంత్ తనపల్లి చెరువులో  గురువారం ఈతకు వెళ్లిన మునిగిపోయాడు. సుమంత్ మృతదేహం నీటిపై తేలియాడడంతో మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-27T15:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising