ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP news: ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్ నిర్వాహం

ABN, First Publish Date - 2022-07-21T18:30:01+05:30

నగరంలోని ఎంఆర్ పల్లెలో గల ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని ఎంఆర్ పల్లెలో గల  ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ లెక్చరర్ వద్ద ఏటీఎం కార్డుతో రూ.50వేల నగదును జూనియర్ లెక్చరర్ మాయం చేశాడు. అంతేకాకుండా ఇద్దరు విద్యార్థినులు నుంచి మరో 25 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. లెక్చరర్ వ్యవహారంపై ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకుండాపోయింది. కాగా.. పారిపోయిన జూనియర్ లెక్చరర్‌పై ఉత్తరాంధ్రలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Updated Date - 2022-07-21T18:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising