ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: వైకుంఠపురం సమీపంలో విషాదం

ABN, First Publish Date - 2022-06-15T20:56:10+05:30

వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు. ఈ ఇద్దరిలో ఆర్ముగం అనే కార్మికుడు మృతి చెందాడు. మహేష్‌ అనే మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మహేష్‌కు రుయాలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు పుత్తూరు జిల్లా నారాయణపురం వాసిగా గుర్తించారు. మృతుడి కుటుంబానికి  మేయర్ శిరీష రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌ అనుపమ అంజలి సీరియస్‌ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Updated Date - 2022-06-15T20:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising