ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా బంద్‌.. కేంద్రం సీరియస్‌

ABN, First Publish Date - 2022-01-15T20:10:39+05:30

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా నిలిపివేయడంపై కేంద్రం సీరియస్‌ అయింది. ఎయిర్‌పోర్ట్‌, విమానాశ్రయ సిబ్బంది ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా నిలిపివేయడంపై కేంద్రం సీరియస్‌ అయింది. ఎయిర్‌పోర్ట్‌, విమానాశ్రయ సిబ్బంది ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుకు చెన్నై నుంచి అధికారులు వస్తున్నారు. ఈ నెల 9న తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు భారీఎత్తున తరలివచ్చారు. పాస్‌లు లేనివారిని ఎయిర్‌పోర్ట్‌లోకి అధికారులు అనుమతించలేదు. ఆ మరుసటి రోజే ఎయిర్‌పోర్ట్‌, సిబ్బంది ఇళ్లకు నీటి సరఫరా బంద్‌ చేశారు. పైప్‌లైన్లు కట్‌ చేసి, టాంకర్లు వెళ్లకుండా అడ్డంగా రోడ్డును తవ్వారు. ఎయిర్‌పోర్ట్‌లోకి తమని రానివ్వనందుకే వైసీపీ నేతలు ఈ పని చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-15T20:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising