ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: శ్రీవారి సేవలో మంత్రులు

ABN, First Publish Date - 2022-07-24T01:48:39+05:30

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు మంత్రులు దర్శించుకున్నారు. వీరిలో.. విడుదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు మంత్రులు దర్శించుకున్నారు. వీరిలో.. విడుదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌ ఉన్నారు. అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు, ఎయిటెల్‌ సంస్థ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ తాల్ధర్‌ కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy) హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శ్రీవారి భక్తులు (Devotees) కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు.

Updated Date - 2022-07-24T01:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising