ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.. దర్శించుకున్న జగన్

ABN, First Publish Date - 2022-09-28T14:09:39+05:30

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం చిన్నశేషవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం చిన్నశేషవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి 7గంటలకు హంస వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 


కాగా.. నేడు తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్‌ దర్శించుకున్నారు.  కొత్త పరకామణి భవనం... లక్ష్మీవీపీఆర్‌ రెస్ట్‌ హౌస్‌ను ఆయన ప్రారంభించారు. ఇక నుంచి భక్తులు హుండీ కానుకల లెక్కింపును వీక్షించవచ్చు. భక్తులు వీక్షించేలా పరకామణి భవనానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-09-28T14:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising