ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-08-09T13:56:39+05:30

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 74,830  మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 39,405 మంది భక్తులు….హుండి ఆదాయం 4.79 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 


Updated Date - 2022-08-09T13:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising