ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN, First Publish Date - 2022-06-22T14:17:06+05:30

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirupathi : Tirumalaలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 74,906 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.07 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 


కాగా.. నేడు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుందరేష్, మంత్రి జోగి రమేష్, గోవా మాజీ సీఎం దిగంబర కామత్, కర్ణాటక మాజీ మంత్రి రేవన్నా, బీజేపీ ఏపీ కోఇంచార్జ్ సునీల్ దీయోధర్ తదితరులు దర్శించుకున్నారు.


Updated Date - 2022-06-22T14:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising