ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా మొదలైన శ్రీవారి వసంతోత్సవాలు

ABN, First Publish Date - 2022-04-15T02:27:55+05:30

తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన ఈ ఉత్సవాలు ఈసారి భక్తుల నడుమ వసంతమండపంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తర్వాత ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవ సందర్భంగా వసంతమండపంలో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వర్ణరథోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-04-15T02:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising