ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం

ABN, First Publish Date - 2022-08-20T01:44:33+05:30

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai), మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం ఉదయం తిరుమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai), మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy), డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం బసవరాజ్‌ బొమ్మైకు, యడియూరప్పకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ చైర్మన్‌, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. తర్వాత తిరుమలలోని శ్రీవారి ఆలయం వెనుకభాగంలో నిర్మాణంలో ఉన్న కర్ణాటక సత్రం భవనాన్ని బసవరాజ్‌ బొమ్మై, యడియూరప్ప పరిశీలించారు. 


Updated Date - 2022-08-20T01:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising