ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గురే!

ABN, First Publish Date - 2022-06-26T07:29:49+05:30

ఆ ముగ్గురే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే యజమాని చనిపోయాడు. ఉన్న ముగ్గురు మహిళలే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని సొంతంగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు మొదలయ్యాయి. అదనుకు వర్షాలు కురవడంతో రైతులంతా వేరుశెనగ విత్తనాలు వేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిలో ఆ మహిళలు కూడా శనివారం విత్తనాలు వేశారు.  అరక దున్నుతున్న జాహ్నవి రెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా యాదమరి మండలం ఓటివారిపల్లె. డిగ్రీ వరకు చదివిన ఈమె ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క తల్లికి తోడుగా వ్యవసాయ పనులు చేస్తోంది. జాహ్నవి రెడ్డి అరకపట్టి దున్నగా.. ఆ వెనకే తల్లి,అమ్మమ్మలు విత్తనాలు వేశారు.

Updated Date - 2022-06-26T07:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising