ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాలలో ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ

ABN, First Publish Date - 2022-04-29T14:08:13+05:30

జిల్లాలోని బేతంచెర్ల మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఒక్క రోజే మూడు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని బేతంచెర్ల మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఒక్క రోజే మూడు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బేతంచర్ల శివారులోని ఆంజనేయ స్వామి గుడి, గోరు మానుకొండ హనుమ ఆంజనేయస్వామి ఆలయం, సిమెంట్ నగర్‌లోని సుంకులమ్మ గుడిలో దొంగలు హుండీలను ధ్వంసం చేసి నగదును అపహరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా... ఒకే వ్యక్తి 3 ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. 

Updated Date - 2022-04-29T14:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising