ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ

ABN, First Publish Date - 2022-01-28T03:54:59+05:30

హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శుక్రవారం రోజు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ జరగనుంది. శుక్రవారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభం కానుంది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ మళ్లీ ప్రవేశపెడతామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తమ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరుపు లాయర్లు కోరుతున్నారు. ఏ అంశాలపై విచారించాలో అఫిడవిట్లు వేయాలని హైకోర్టు గతంలో కోరింది. ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనాతో థర్డ్ వేవ్ విజృంభించడంతో హైకోర్టులో వర్చువల్ విచారణ జరగనుంది.

Updated Date - 2022-01-28T03:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising