ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి కోర్టు ఆవరణలో పోలీసులను తోసేసి రిమాండ్ ఖైదీ పరారు

ABN, First Publish Date - 2022-05-15T16:17:50+05:30

తిరుపతి కోర్టు ఆవరణలో పోలీసులను తోసేసి రిమాండ్ ఖైదీ పరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో రిమాండ్ ఖైదీ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన వెస్ట్ పోలీసులు తెలిపారు. ఎంఆర్ పల్లె పీఎస్ పరిధిలో ఎల్ఎస్ నగర్ టీటీడీ ప్లాట్స్‌లో బెంగుళూరుకు చెందిన నవీన్ దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. దొంగ ఇంటి తాళాలు పగలగొట్టడంతో ఎల్‌హెచ్‌ ఎంఎస్ వ్యవస్థ అలారం ఇవ్వడంతో ఇంటిని చుట్టుముట్టి దొంగతనానికి వెళ్లిన నవీన్ అరెస్టు చేసినట్లు ఎంఆర్ పల్లె పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా నవీన్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. సబ్ జైలు వద్ద పోలీసులను తోసేసి హ్యాండ్ కప్స్ తో రిమాండ్ ఖైదీ నవీన్ పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-05-15T16:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising