ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి: మాగంటి బాబు

ABN, First Publish Date - 2022-10-06T00:24:28+05:30

రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి: మాగంటి బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్, వైసీపీ మంత్రులపై టీడీపీ నేత మాగంటి బాబు విమర్శలు గుప్పించారు. రైతుల యాత్రను ఫేక్ అంటున్న మంత్రులు, సీఎం ఫేక్‌ అని మాగంటి బాబు విమర్శించారు. రైతుల యాత్రకు ఫేక్ ఐడీలు మీరే ఇచ్చారా  చెప్పాలని మాగంటి బాబు ప్రశ్నించారు. రైతులపై అభాండాలు వేయడం తగదని ABNతో మాగంటి బాబు అన్నారు. అమరావతి యాత్రకు ప్రజాదరణ చూసి వైసీపీ భయపడుతోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం మాట్లాడడం సరికాదని తెలిపారు. రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని మాగంటి బాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-06T00:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising