ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-01-05T02:32:59+05:30

జిల్లా అధికారుల తీరుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లా అధికారుల తీరుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తవణంపల్లి మండలంలోని కుయ్య వంక ఎస్టీ కాలనీలో రవిబాబు పర్యటించారు. గిరిజన సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో పంటపొలాలను కమిషన్ చైర్మన్  పరిశీలించారు. తాను పర్యటనకు వస్తున్నానని విషయం తెలిసిన కూడా ఆయా శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంపై నిప్పులు చెరిగారు.  అటవీశాఖ అధికారుల తీరు మరింత ఘోరంగా ఉండటంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రంలో ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-05T02:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising