ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2022-02-11T01:00:26+05:30

ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీచేశారు. న్యాయమూర్తులుగా కె శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్‌ సుబ్బారెడ్డి, సి రవి, వి సుజాతలను నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సిఫారసు చేశారు. 

Updated Date - 2022-02-11T01:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising