ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపిన తాడేపల్లి రైతులు

ABN, First Publish Date - 2022-04-29T17:35:09+05:30

కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తాడేపల్లి రైతులు పోస్టుకార్డులు పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తాడేపల్లి రైతులు పోస్టుకార్డులు పంపారు. ఈ విషయంపై గవర్నర్‍కు రాసినా స్పందన లేదంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి రైతులు పోస్టుకార్డులు పంపించారు. యూ-1 రిజర్వ్ జోన్ తొలగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని వినతి చేశారు. 320 మంది సన్నా, చిన్నకారు రైతు కుటుంబాలను ఆదుకోవాలలన్నారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల్లో 178 ఎకరాలపై యూ-1 జోన్ ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-04-29T17:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising