విశాఖ సాగర తీరంలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-01-04T20:58:11+05:30
నగరంలోని సాగర తీరంలో ఉద్రిక్త వాతావరణం
విశాఖ: నగరంలోని సాగర తీరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొ్ంది. చేపలను పట్టడానికి ఉపయోగించే రింగు వలలపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణ జరిగింది. మరో బోటును సాంప్రదాయ మత్స్యకారులు తగులబెట్టారు. మొత్తం నాలుగు బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో కోస్ట్గార్డ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. పోలీసులు ఒడ్డున ఉండగానే సముద్రంలో బోట్లను మత్స్యకారులు తగులబెట్టారు.
Updated Date - 2022-01-04T20:58:11+05:30 IST