ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగురాళ్లలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-04-12T00:18:51+05:30

టీడీపీ నేతలు, మున్సిపల్‌ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ నేతలు, మున్సిపల్‌ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు శుభాకాంక్షులు తెలుపుతూ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. కాగా మున్సిపల్‌ సిబ్బంది  కటౌట్లు కట్టడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. మున్సిపల్‌ సిబ్బందితో టీడీపీ నేతల వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురు ఘర్షణకు దిగారు.  పిడుగురాళ్లలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది. అయితే పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-04-12T00:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising