ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై కమిటీ

ABN, First Publish Date - 2022-01-17T03:34:41+05:30

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై నలుగురు ఐఏఎస్‌లతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు.  ఐఏఎస్‌ శేషాద్రి అధ్యక్షతన ఈ కమిటీ పని చేయనుంది.సీఎం సెక్రెటరీ స్మితాసబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఉద్యోగుల పని తీరుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 


Updated Date - 2022-01-17T03:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising