ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ-హైదరాబాద్ మధ్య రైల్వేలైన్‌లో సాంకేతిక సమస్యలు

ABN, First Publish Date - 2022-06-02T13:22:32+05:30

విజయవాడ - హైదరాబాద్ మధ్య రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడ - హైదరాబాద్ మధ్య రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు మాధవరం రైల్వే స్టేషన్‌లో  మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు రైలు విజయవాడకు రావాల్సి ఉంది. ఇదే మార్గంలో పలు రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఇంజన్‌కు ఎలక్ట్రికల్ లైన్‌కు మధ్యలో ఉండే జాయింట్ వద్ద సమస్యలు తలెత్తాయి. కాగా... సాంకేతిక సమస్య సరి చేసామని రైళ్లు కొద్దిసేపట్లో బయలుదేరుతాయని  రైల్వే అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2022-06-02T13:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising