ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్లకు పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలి: ఆప్తా

ABN, First Publish Date - 2022-12-13T03:34:25+05:30

గతేడాది బదిలీ అయి, ఇప్పుడు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్‌ పాయింట్లు కేటాయించాలని ఏపీ ప్రాఽథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ప్రభుత్వాన్ని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది బదిలీ అయి, ఇప్పుడు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్‌ పాయింట్లు కేటాయించాలని ఏపీ ప్రాఽథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లు ఎవరూ డీఈవో పూల్‌లో లేకుండా బదిలీలు చేపట్టాలని, దివ్యాంగులకు కేటాయించిన ప్రాధాన్యతా పాయింట్ల విషయంలో శాతాల్లో వ్యత్యాసం ఉన్నందున సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు ఈమేరకు సోమవారం విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు.

Updated Date - 2022-12-13T03:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising