ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై కేసు

ABN, First Publish Date - 2022-06-08T23:56:01+05:30

దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై పోలీసులు కేసు చేశారు. ఆరుగురు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్త రాంబాబు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై పోలీసులు కేసు చేశారు. ఆరుగురు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్త రాంబాబు ఫిర్యాదు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత మహేష్‌తో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైసీపీ నేత కామిరెడ్డి నానితో పాటు ఆరుగురిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ మధ్య ఫేస్‌బుక్‌ పోస్టు  వివాదానికి కారణమైంది. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు.

Updated Date - 2022-06-08T23:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising