ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP వర్గీయుడిపై వైసీపీ శ్రేణుల హత్యాయత్నం

ABN, First Publish Date - 2022-06-03T20:01:45+05:30

జిల్లాలోని దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయుడుని హత్య చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని దుర్గి  మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయుడుని హత్య చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. కంచర్ల జల్లయ్య(35) అనే వ్యక్తిపై వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లతో దాడి చేశారు. వైసీపీ దాడిలో జల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జల్లయ్య గ్రామం వదిలి వెళ్లిపోయాడు. మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. అయితే ఈ రోజు గ్రామంలోకి వచ్చిన టీడీపీ వర్గీయుడిపై వైసీపీ కార్యకర్తలు కాపు కాచి దాడి చేశారు. జల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-03T20:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising