ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుంది: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-03-17T21:49:55+05:30

జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో 217తో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చెరువులపై ఆధారపడి లక్షలాది మత్స్యకారులు బతుకుతున్నారని తెలిపారు. చెరువులు మత్స్యకారులకు చెందకూడదనే.. ప్రభుత్వం ఆన్‌లైన్‌ టెండర్‌ విధానం తీసుకొచ్చిందని తప్పుబట్టారు. మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-17T21:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising