ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విశాఖ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-07-31T19:39:55+05:30

విశాఖ టీడీపీ (TDP) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ టీడీపీ (TDP) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అమర్నాథ్‌ను అడ్డుకునేందుకు అనిత నోవాటెల్ బయల్దేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,  టీడీపీ మహిళా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి అమర్నాథ్‌ను కలవడానికి వెళ్లనివ్వాలని టీడీపీ శ్రేణుల డిమాండ్ చేశాయి. వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని ఆదివారం మంత్రి చెప్పారు. దీంతో వైసీపీ మేనిఫెస్టోను లైవ్‌లో వంగలపూడి అనిత తగలబెట్టారు.

Updated Date - 2022-07-31T19:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising