ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్రిక్తంగా మారిన టీడీపీ ముట్టడి

ABN, First Publish Date - 2022-01-28T21:25:09+05:30

ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్ పురం మండలం పీవీ పురంలో టీడీపీ సానుభూతిపరుల భూముల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా రోడ్లు వేయడాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలను టీడీపీ ముట్టడించింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్వో వైసీపీ నాయకులకి అండగా నిలబడి నలభై ఏళ్ల వయసున్న చెట్లను నరికి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆస్తులపై ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే సహించేది లేదని ఆందోళనకారులు హెచ్చరించారు. 


Updated Date - 2022-01-28T21:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising