ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ధర్నా

ABN, First Publish Date - 2022-04-04T18:09:25+05:30

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పలమనేరులో టీడీపీ ధర్నాకు దిగింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అధ్వర్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పలమనేరులో టీడీపీ ధర్నాకు దిగింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. పేద ప్రజలు రాష్ట్రంలోబతికే పరిస్థితి లేదని సీఎంపై మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంటు, ఐరన్, ఇసుక, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కారణంగా వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-04T18:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising