ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది: సజ్జల

ABN, First Publish Date - 2022-04-21T23:19:53+05:30

పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం జాప్యానికి మాజీ సీఎం చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. చంద్రబాబు నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులు చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే ఎలా తప్పుబడతారు? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-04-21T23:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising