ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రాక్షస రాజకీయంతో ఎన్నారైల వెనుకంజ

ABN, First Publish Date - 2022-10-11T09:48:15+05:30

ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టిస్తూ, రాజీనామాల డ్రామాతో వైసీపీ ఎమ్మెల్యేలు రాక్షస రాజకీయం చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాఫ్రికా టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు పారా రామకృష్ణ


అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):  ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టిస్తూ, రాజీనామాల డ్రామాతో వైసీపీ ఎమ్మెల్యేలు రాక్షస రాజకీయం చేస్తున్నారని దక్షిణాఫ్రికా టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు పారా రామకృష్ణ మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌ వంటి వాటిని సాధించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడితే ప్రజలు హర్షిస్తారన్నారని ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో తుగ్లక్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాజీనామాల పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దుష్టచర్యలతో ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఎన్నారైలు వెనుకంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-11T09:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising