ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన

ABN, First Publish Date - 2022-06-23T13:57:02+05:30

నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురంలో నారా లోకేష్ పరామర్శించనున్నారు. రావులాపురంలో జల్లయ్య కుటుంబానికి పరామర్శించి..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. లోకేష్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

Updated Date - 2022-06-23T13:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising