ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ వైఫల్యంతో ఏపీలో విద్యుత్ కోతలు: ఎంపీ Ram mohan

ABN, First Publish Date - 2022-04-04T17:43:02+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఫల్యంతోనే ఏపీలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఫల్యంతోనే ఏపీలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లలో ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని మండిపడ్డారు. పేదలు కరెంట్‌ కూడా వినియోగించుకోలేని విధంగా స్లాబ్స్ తయారు చేశారన్నారు. ప్రజల నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో జగన్‌కు బాగా తెలుసని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ వచ్చిన తర్వాత పీపీఏలను రద్దు చేశారన్నారు. పేదలపై దాదాపు 3 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 

Updated Date - 2022-04-04T17:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising